http://www.prajasakti.com/./mm/20200527//1590545919.lavanya.jpg

లాక్‌డౌన్‌ తర్వాత నో రొమాంటిక్‌ సీన్స్‌ : లావణ్య త్రిపాఠి

         కరోనా దెబ్బకు సాధారణ జనం నుంచి సెలబ్రిటీల వరకూ అంతా జాగ్రత్త పడిపోతున్నారు. అందుకే ఓ కీలక నిర్ణయం తీసుకుంది సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. లాక్‌డౌన్‌ ముగిసిన తరువాత నటించే సినిమాల్లో ఇకపై రొమాటింక్‌ సీన్లలో నటింలేది లేదని ప్రకటించేంది ఈ భామ. తోటి నటులతో నటించేటప్పుడు వారి మధ్య వీలైనంత దూరం కూడా పాటిస్తానంటోంది. మొదట ఆరోగ్యమే ప్రధానమని, అందులో భాగంగానే సినిమా సెట్స్‌లో ఆరోగ్య భద్రతకే తొలి ప్రాధాత్యతనిస్తానని అంటుంది బ్యూటీ.