https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/corona-3.jpg

న్యూఢిల్లీ : హస్తినలో కొత్తగా 635 మందికి కరోనా

దేశ రాజధాని ఢిల్లీలో గత 24 గంటల్లో 635 కరోనా పాజిటివ్‌ కేసులు నవెూదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 14,053కు చేరింది. కరోనా బారినపడిన వారిలో 7006 మంది చికిత్స పొందుతుండగా, 6771 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 276 మంది కరోనా వైరస్మ కారణంగా మరణించారు. గ