https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/krishna-murti-subramanyam.jpg?itok=yhO2OQkv

ఆర్థిక సర్వే : కొన్ని ముఖ్య విషయాలు


సాక్షి, న్యూఢిల్లీ:  దేశ ఆర్థిక వ్యవస్థ ముఖ చిత్రాన్ని సూచించే ఆర్థిక సర్వే 2020ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. దేశ వృద్ధి రేటు వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2020-21) 6- 6.5 శాతంగా నమోదు కావొచ్చని సర్వే అంచనా వేసింది. చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ నేతృత్వంలోని బృందం రూపొందించిన ఆర్థిక సర్వే విడుదలయిన నేపథ్యంలో.. కొన్ని ముఖ్య విషయాలు