మహిళా కానిస్టేబుళ్లపై అడవి పందుల దాడి

వరంగల్ అర్బన్: మామునూరులోని పోలీస్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో మహిళ కానిస్టేబుళ్లపై అడవి పందులు దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో నలుగురు ట్రైనీ కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. మరికొందరి స్వల్ప గాయాలయ్యాయి. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.