https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2019//Dec//20191209//Hyderabad//637114823848993850.jpg

కుప్పం ప్రాంతంలో కొనసాగుతున్న ఏనుగుల బీభత్సం

చిత్తూరు: కుప్పం ప్రాంతంలో ఏనుగుల బీభత్సం కొనసాగుతోంది. శాంతిపురం మండలం కర్నాటక సరిహద్దుల్లోని బెల్లకోగిళ గ్రామ సమీపంలో ఏనుగుల గుంపు హల్ చల్ చేస్తోంది. ఏనుగుల గీంకారాలతో గ్రామాలు దద్దరిల్లుతున్నాయి. పంట పోలాలను నాశనం చేస్తున్నాయి. కర్నాటక‌ నుండి వచ్చిన సుమారు ఏడు ఏనుగుల గుంపు.. వరుస దాడులతో శాంతిపురం, గుడుపల్లి మండలాల ప్రజలు, రైతులు బిక్కు బిక్కుమంటున్నారు.