తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఐదు కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుండగా.. శ్రీవారి టైంస్లాట్, నడక, ప్రత్యేక, ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. కాగా నిన్న శ్రీవారిని 83,973 మంది భక్తులు దర్శించుకున్నారు.