ప్రియాంకారెడ్డి హత్య కేసు నిందితుల బ్యాక్ గ్రౌండ్ ఇదీ..

ADVT

హైదరాబాద్: ప్రియాంకారెడ్డిపై హత్యాచారం కేసుకు సంబంధించిన పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మహ్మద్‌ పాషా, చెన్నకేశవులు(క్లీనర్), శివ(క్లీనర్), నవీన్‌కుమార్‌(డ్రైవర్‌)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు మహ్మద్‌ పాషాది నారాయణపేట్‌ జిల్లా మక్తల్ మండలం జక్లేర్‌ కాగా.. మిగిలిన ముగ్గురు నిందితులది.. మక్తల్‌ మండలం గుడిగండ్లగా పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు నిందితులూ.. షాద్‌నగర్‌కు చెందిన శ్రీనివాసరెడ్డి దగ్గర.. లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.