‘ఓ యువకుడు వేధిస్తున్నాడు.. ట్యాంకుబండ్‌లో దూకి చనిపోతున్నా’

ADVT

హైదరాబాద్: హిమాయత్‌నగర్‌ హాస్టల్‌లో యువతి అదృశ్యం కలకలం రేపుతోంది. తనను ఓ యువకుడు వేధిస్తున్నాడని.. తాను ట్యాంకుబండ్‌లో దూకి చనిపోనున్నట్టు లేఖ రాసి పెట్టి మరీ అదృశ్యమైంది. నిజామాబాద్ జిల్లాకు చెందిన కేశవ్‌ మెమోరియల్‌లో డిగ్రీ ఫస్టియర్‌ చదువుతోంది. తనను సాయి అనే యువకుడు వేధిస్తున్నాడని.. తాను ట్యాంకుబండ్‌లో దూకి చనిపోతున్నట్టు లేఖ రాసి పెట్టి మౌనిక అదృశ్యమైంది. మౌనిక ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.